Couple Vote | తొలి విడుత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆల్ ఒడిశా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ తమ సభ్యులు, వారి కుటుంబాలకు పిలుపునిచ్చింది. కనీస పింఛనుకు సంబంధించి కోర్టు ఆదేశాలను అమ�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అస్సాంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్కార్డులు రాశారు.
MLA Maganti Gopinath | సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనా
Manipur | మణిపూర్లో (Manipur) రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24 వేల మందికిపైగా ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయ
మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు.
యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనతతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తకువగా నమోదైందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ చెప్పారు.
Voter Card | అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.