Siddipet | నంగునూరు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలోని దళిత కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులు తమ ఓట్లన్నీ మంత్రి హరీశ్రావుకే వేస్తామని దర్వాజాలకు పోస్టర్లు అతికించారు. హరీశ్రావు సహకారంతోనే డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయని వారు పేర్కొన్నారు.
కారు గుర్తుకు ఓటేసి తిరిగి హరీశ్రావును గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.