Bakki Venkataiah | బుధవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో కూల్చి వేసిన బేగరి రాములు ఇంటిని బక్కి వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటు హక్కు వినియోగిం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్, పీచుపల్లి గ్రామాల్లో ఓటర్లకు శుక్రవారం అవగాహన �
Rajamouli | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విస్మరిస్తున్నారు. కనీసం సగం మంది కూడా ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎన్నిక రోజును సెలవుదినంగా మార్�
ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందనే నిజాలన్నీ సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్టు వివరిస్తానని ఈ కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనను అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరక�
ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతి
Jitesh V Patil | ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా ప�