Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఒకటో వార్డు అర్బన్కాలనీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి గెలుపొందింది.
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.
Transgenders | పెద్దపల్లి పట్టణంలోని 22 వ వార్డులో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణ�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
మాజీ సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె మూడోవార్డులో బస్తేపురం మాధ�
హాలియా మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం సృష్టించింది.
మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారిం ది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వ�
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను వారి దొంగ హామీలపై నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తొర్రూరులోని 16 వార్డుల్లోని బీఆర్ఎస్ అభ�