Rajamouli | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విస్మరిస్తున్నారు. కనీసం సగం మంది కూడా ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎన్నిక రోజును సెలవుదినంగా మార్�
ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందనే నిజాలన్నీ సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్టు వివరిస్తానని ఈ కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య తెలిపారు. తనను అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరక�
ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతి
Jitesh V Patil | ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా ప�
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�
Naveen Jindal | హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
YS Sharmila | ఏపీలో వైఎస్ జగన్పై ఉన్న వ్యతిరేకత కారణంగా ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయలేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
EC Press meet | దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ అన్నారు. ఓటింగ్లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున�
ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. చనిపోయిన తల్లి అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన ఓ కుటుంబం తొలుత ఓటుకే జై కొట్టింది. బీహార్లోని జెహానాబాద్ లోక్సభ నియోజ�
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోగ్యంగానే ఉన్నారా? ఆయనకు ఏమైంది?. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో �
Elephant Trampled Man | ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతడ్ని కాళ్లతో తొక్కి చంపింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.