SIR Enumeration | ‘ఓటు హక్కు ఉందంటే, జీవించి ఉన్నామని అర్థం. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఓటర్ల జాబితా ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్య
ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా చట్టబద్ధంగా ఓటు హకు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది.
Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారనే వార్త ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పలు రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరో�
ప్రతి పౌరుడికి ముఖ్యమైన ఓటు హక్కును కాపాడు కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కొంచెం ఏమరపాటు చేశారో.. మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం నెలకొన్నట్లు సర్(ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ) హెచ్చరిస్తున్నది. మన ఓటు భ
Manchu Manoj | తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మరింత దగ్గరైంది. వామపక్ష పార్టీలతో పాటు
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఏ నియంత్రణ పాటించనక్కర లేదన్నట్టు ప్రతివారు తమ అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్దయగా వెలిబుచ్చుతున్నారు. ఒక వర్గం లేక ఒక మతానికి చెందినవారు వేరే వర్గాల గురించి తమ చిత్తం వచ్చినట్�
Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఒకటో వార్డు అర్బన్కాలనీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి గెలుపొందింది.
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.
Transgenders | పెద్దపల్లి పట్టణంలోని 22 వ వార్డులో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు