వేలాది పరిశ్రమలు, లక్షలాది కార్మికులకు నిలయమైన పటాన్చెరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసింది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు సైతం ప్రారంభించింది.
Harish Rao | హోంగార్డులు(Home Guards) అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా? హైడ్రా కూల్చివేతల సమయంలో గాయపడిన వారిని అధికారలు కనీసం పరామర్శించకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
Kaleshwaram | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాం గ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయిందని, ఇందుకు గోదావరి జలాలలతో నిండిన మల్లన్నసాగర్ రిజర్వాయరే �
కుండ ఊడ్చేసినా.. బాయి తోడేసినా బర్కత్ కరువు’ అని తెలంగాణలో ఓ సామెత. గిన్నెలో బువ్వను, బాయిలో నీళ్లను ఒక్కసారే కాకుండా, రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని దీని సారాంశం.
జహీరాబాద్ ఎమ్మెల్యేగా కొనింటి మాణిక్రావు రెండోసారి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై 34వేల మెజార�
సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు పటాన్చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీలో జరిగింది. ఐదు అసెంబ
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిలాల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొంది. ప్రతి రౌండ్లోనూ గులాబీ జోరు కనిపించింది. సిద్దిపేట, గజ్వేల్, ద�
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ దందా అంతా రహస్యంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు విజయం సాధిస్
శాసనసభ ఎన్నికల మహా సంగ్రామం గురువారం ముగిసింది. జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు, చిన్నచిన్న
ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారుల
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును సిద్దిపేట రూరల్ మండలం చింతమడక ఉపయోగించుకున్నారు.
TS Assembly Elections | మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.