: తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెం�
Minister Harish Rao | కేసీఆర్(KCR) చావు అంచుల దాక వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. నవంబర్ 29 దీక్షా దివాస్(Deeksha divas) అనేది ఒక చారిత్రాత్మక రోజని, కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా
23 ఏండ్లుగా తెలంగాణనే తన శ్వాసగా, ధ్యాసగా మార్చుకున్న మహా నాయకుడు మన కేసీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎట్లా తేవాలనే మథనం. పోరాటాన్ని ఎట్లా బలోపేతం చేయాలనే తపన. కేంద్రమంత్రి స్థాయి పదవిని సైతం గడ్డిపోచ వలె వది
ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవ�
కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, కరెంట్ ఖతం చేస్తారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాకుండా చేస్తారని విమర్శించారు. నిజమో, కాదో తెలియాలంటే కొడంగల్ పక్కనే
తెలంగాణలో గెలిచేది.. నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ది బలుపు కాదు వాపేనని విఫలమైన
‘సంక్షేమ పథకాలు కావాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలి.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆగమైతం.. మూ డు గంటల కరెంట్తో రైతులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తది..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్ద
‘ఈ దేశంలో అవార్డులంటూ ఇస్తే.. సిద్దిపేట పేరు లేకుండా ఉం డదు. అవార్డు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డు అన్నట్లుగా అభివృద్ధి చేసుకున్నాం’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో మంగళవారం జరిగిన రో
ఖమ్మం ప్రజలు ఆపదలో ఉన్న వేళ తానే అండగా ఉన్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. చివరికి ఖమ్మంలో వర్షాలు వచ్చినా, మున్నేటి వరదలు వచ్చిన�
రైతుబంధుపై కాంగ్రెస్వి అన్నీ డ్రామాలేనని మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రైతుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమలన్నీ ప్రజలకు తెలుసని, ఈ నెల 30న ఓటుతో గుణపాఠం చెప్
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్, బీజేపీ దరిదాపుల్లో లేవు. మాణిక్రావు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నమూనా బ్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయిం ది. సంగారెడ్డి, సదాశివపేట, కంది, కొండాపూర్ మండలాల నుంచి అశేషజనం తరలివ
ముస్లింలు, లింగాయత్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, రానున్న రోజుల్లో వారికి అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఝరాసంగం, జ
అందోల్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ అందోల్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది.
రైతుబంధు పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం రైతుబంధు పంపిణీని నిరాకరించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నార�