సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్�
Minister Harish Rao | న్నికలంటే ఓట్ల పండుగ కాదు ఐదేళ్ల భవిష్యత్తు. అమెరికా నుంచి వచ్చిన వాళ్లు నాయకులను డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారు. కానీ ఎల్లారెడ్డి ప్రజలను కొనలేరని మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఎల్లార�
ప్రజలు సేవ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో కలిసి �
తెలంగాణ ప్రజలు అభివృద్ధ్ది, సంక్షేమానికి కృషి చేసే ప్రభత్వాలను అదిరిస్తారని, మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. కంది మండల కేంద్రంలోని ఎస్ఎస్
జహీరాబాద్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. సీఎం కేసీఆర్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో నాయకులకు, కార్యకర్తలో ఉత్సాహం కనిపించింది.
బీఆర్ఎస్ సభల సమ్మోహనం అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచార ముగింపు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు జనంతో పోటెత్తుతున్నాయి. మరోవైపు మం�
తెలంగాణ మాడల్ దేశానికే దిక్సూచిగా మారిందని, ఇక్కడి పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యవసాయరంగం విషయంలో కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒక్కటేనన
Minister Harish Rao | సీఆర్ వచ్చాక తాటిచెట్టుకి పన్ను రద్దు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెలా మామూళ్లు కట్టాలి. కానీ కల్లు డిపోల వైపు కన్నెత్తి చూడకుండా చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao ) అన్నార�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
Harish Rao | కేంద్రంలోని బీజేపీ శాసించింది.. రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ అమలుచేసింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయన్న సంగతి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాటల�
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురై దవాఖానాలో చికిత్స పొం�