దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాకలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నార్సి�
ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
Minister Harish Rao | బీఆర్ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములను పట్టా భూములు చేస్తాం. హక్కులు కల్పిస్తాం. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు(Raghunandan rao) ఇక్కడ రూపాయి పని చేయలేదు. ఢిల్లీ నుంచి ఏమీ తెలేదని మంత
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ యూపీఏ హయాంలో కేంద్రానికి ఒక నివేదిక సమర్పించార
Siddipet | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలోని దళిత కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులు తమ ఓట్లన్నీ మంత్రి హరీశ్రావుకే వేస్తామని దర్వాజాలకు పోస్టర్లు అతికించారు.
ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యం, సర్వ విజయం, సకల సమృద్ధి, ధర్మం ఉంటాయని భగవద్గీత చెప్పింది. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కృష్ణార�
“కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతం.. ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది.
కాంగ్రెస్ అందంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.15 వేలు అని రాసింది. కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరానికి రూ.16 వేలు ఇస్తామంటున్నారు. మీకు మూడెకరాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్ల
Minister Harish Rao | ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్, మన అభివృద్ధి. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ఎంతో మంది వచ్చి వెళ్లారు. నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు. అన్�
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
జనం ప్రభంజనంలా మారింది. రోడ్షోలు జన జాతర్లను తలపించాయి. సోమవారం గజ్వేల్, వర్గల్, ములుగులో నిర్వహించిన రోడ్షోల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలా�
Minister Harish Rao | నాలుగొందల గ్యాస్ సిలిండర్ను వెయ్యి చేసింది పువ్వు గుర్తొడు. పాల మీద జీఎస్టీ వేసింది పువ్వు గుర్తోడు.
బాయికాడ, బోరుకాడ మీటర్ పెట్టాలంటున్నది పువ్వు గుర్తోడు. మీ ఇంటికి కాడికి బిల్లు పంపు అంటున్�
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
గురుకులాల సంఖ్యను పెంచి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత�