నర్సాపూర్ అంటే గులాబీ జెండా అడ్డా... 2001 నుంచి ఎప్పుడైనా తెలంగాణ కోసం నడుం బిగించిన గడ్డ నర్సాపూర్ అడ్డా.. ఈ సారి నర్సాపూర్లో సునీతమ్మను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో మీరు రోజ�
ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు
చంపినోడే సంతాపం తెలిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీరు ఉన్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం ఆ ప్రకటనను వెనకి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో పౌరులు
కర్ణాటకలో 3 గంటల కరెంటే ఇస్తున్నారని, సెల్ఫోన్ చార్జింగ్కు కూడా కరెంట్ ఉండటం లేదని ఆ రాష్ట్ర ప్రజల బాధలు కళ్లారా చూసిన జహీరాబాద్వాసులు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలను మంత�
పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రచా ర సభకు మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ మాజీ�
ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్ని ట్రిక్కులు చేసినా పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, ముచ్చటగా మూడోసారి గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
Harish Rao met CPM leaders | ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్(BRS) గెలుపే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ప్రచారంలో దూసుళ్తున్నారు. అందరిని కలుపుకుంటూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివ�
Minister Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామానికో ఒకరిద్దరు ఆదర్శ రైతులుండేవారని.. కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ హద్నురులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్రావు ప
గులాబీ జెండా నీడలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి కుమారుడు
బూతులు తిట్టే నాయకులకు ప్రజలు పోలింగ్ బూత్లలోనే సమాధానం ఇస్తారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విపక్షాలకు ఎజెండా అంటూ లేదని, అందుకనే సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ నేతల్ని వ్యక్తిగతంగా త
ఆడబిడ్డ సునీతమ్మను నిండు మనుసుతో ఆశీర్వదించి, గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. నర్సాపూర్ పట్టణంలో నేడు (గురువారం) నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్�
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్రెడ్డి బుధవారం మంత్�
Minister Harish Rao | : బీఆర్ఎస్(BRS)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరు తున్నారు. తాజాగా బీఆర
Harish Rao | దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారని మంత్రి హరీశ్రావు ఉన్నారు. బుధవారం మధ్�