Harish Rao | సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరిందని మంత్రి హరీశ్రావు అన్నారు. తాము రాష్ట్ర సాధన కోసం ఎంత నిజాయితీగా పనిచేశామో, రాష్ట్ర సాధన అనంతరం అభివృద్ధి పనుల్లో కూడా అంతే
Gajwel | సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గజ్వేల్ ప్రాంతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతున్నది. ఇప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి
తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాబాంధవుడిగా నిలిచారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర
ప్రాజెక్టుల నిర్మాణంతో బీహెచ్ఈఎల్కు, రైతుబీమా, చేనేత బీమా, గీతన్నకు బీమాతోపాటు రాబోయే ప్రభుత్వంలో ‘ఇంటింటికీ బీమా- కేసీఆర్ ధీమా’ వంటి వినూత్న పథకానికి బీమా ప్రీమియం ఎల్ఐసీకే చెల్లించి ప్రభుత్వ రంగ �
మతసామరస్యానికి, పరమత ప్రేమకు, లౌకికత్వానికి ప్రతీకగా ఉన్న బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జమాతే-ఇ-అహ్లే సన్నత్ రాష్ట్రశాఖ ప్రకటించింది. మంగళవారం సంస్థ ప్రతినిధులు, ఇస్లామిక్ పండితులు, ఇమామ్�
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడొంతుల మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు స్థిరమైన, ప్రూవెన్ గవర్నమె�
Minister Harish Rao | వైఎస్సార్టీపీ(YSRTP) పార్టీ నుంచి పలువురు నేతలు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. వైఎస్సార్టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్ట�
Harish Rao | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రైతు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా..? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు రైతులకు రైతుబంధు ఇచ్చి బిచ్చగాళ్లలా మార్చిందన్న వ్యా�
Harish Rao | తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. అందుకే కరెంటు, రైతుబంధు, ధరణి గురించి ఆయన నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆదివారం �
యావత్ దేశం తెలంగాణ ఎన్నికలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పోలింగ్కు మరో 18 రోజులున్న క్రమంలో గెలుపోటములు, పోటీ ద్విముఖమా.. త్రిముఖమా.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్న�
వరల్డ్ కప్ సమరంలో టీమ్ ఇండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నది. మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడాలని రోహిత్ సేన పట్టుమీదున్నది. అనుభవజ్ఞులు, యంగ్ తరంగ్లతో కూడిన మన జట్టు కాకలు తీరిన ఆసీస్ను కంగు త�
దళితబంధులాగే గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, మిగిలిన భూములకు కూడా పోడు పట్టాలిస్తామన�
పొరపాటు కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణపై కర్ణాటక పెత్తనం చెలాయిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కర్ణాటక నేతలకు ఊడిగం చేస్తున్నారని విమ