“సిద్దిపేట ప్రజలే ప్రచారకులు, జిల్లా కేంద్రానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాలయంలో నామి�
‘మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి గెలుపు.. రాష్ట్రంలో కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఈ రెండు కూడా ఖాయమైపోయాయి. ఇంత మంచిగా కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తూ, పనిచేస్తున్నప్పుడు.. ఇతర పార్టీలకు ఓటేసి రిస్క�
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనుకకు పోతదని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నుంచి ఏడోసారి నామినేషన్ దా�
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాకలో (Dubbak) నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్ చైర్లో వెళ్లి ఆర్వో కా�
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకున్నది. 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉన్నది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవ
రౌడీయిజం పేరు తెచ్చుకున్న మైనంపల్లికి, మంచి పేరు ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మైనంపల్లికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన
మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. డబ్బు చూసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న మైనంపల్లి పైసల మైనాన్ని మల్కాజిగిరి ప్రజలు ఓట్లతో కరిగించాలని
రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. రిస్క్ లేని కేసీఆర్ ప్రభుత్వాన్నే మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
మహిళల భద్రతకు భరోసాతోపాటు, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పేకాట క్లబ్బులు వస్తాయన్నారు. మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పలు
Harish Rao | ఐదేళ్లపాటు ‘సిద్దిపేట అభివృద్ధి’ పరీక్ష రాసి మీ ముందుకు వచ్చిన్నని, మార్కులు ఎన్ని వేస్తారనే నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నదని ఓటర్లను ఉద్దేశించి మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాస
Minister Harish Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతి�
Minister Harish Rao | కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని, వారికి అధికారం అప్పగిస్తే రేపు తెలంగాణను సైతం అమ్ముకుంటారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. మంగళవారం అందోల్
షెడ్యూల్డ్ తెగల కోసం పెద్ద మొత్తంలో ని ధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు న్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడాలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్�