ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కుమ్ములాటలు, తిరుగుబాట్లు, తిట్ల పురాణాలకు దారితీసింది. కష్టాల్లోనూ ఏళ్లుగా పార్టీనే నమ్మ�
Minister Harish Rao | కూర్చున్న కొమ్మను నరికితే ఇబ్బంది పడతాం, ఇన్నేండ్లు కాంగ్రెస్కు ఓటేస్తే చేసింది ఏమీ లేదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇన్చార�
రాష్ట్రంలో ఎరుకల జాతి మేలు కోసం రూ.60 కోట్లతో ఎంపవర్మెంట్ స్కీమ్ను ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎరుకల జాతి ఆరాధ్యదైవం నాంచారమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపా�
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదటి అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. కానీ, కేంద్�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది.అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆశ్వీరాద సభలు’
Harish Rao | లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఆయన చెప్పారు. ఆదివారం ఇందిరాప�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మంత్రి హరీశ్రావుతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు.
కోనాయిపల్లి ప్రజలు మురిసిపోయారు. తమ ప్రాంత ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో శనివారం పండుగ వాతావరణం ఏర్పడింది.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన క�
Konaipally | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. తన నామినేషన్ పత్రాల�