‘ఔర్ ఏక్ దకా... దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ
Minister Harish Rao | ‘చేసింది చెపుదాం.. సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం. ప్రేమతో ప్రజలను ఓటు అడిగి మేనిఫెస్టోను’ వివరించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నార�
Minister Harish Rao | వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు.
సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను �
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
Kotha Prabhakar Reddy | విపక్షాలకు, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అనేక సార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల, ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్
CM KCR | ఎన్నికల్లో గెలవడం చేతకాక కత్తులతో దాడులు చేస్తారా?.. మాకు తిక్కరేగితే దుమ్ము దుమ్ము చేస్తం అని ప్రతిపక్షాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
గులాబీ దండు భగ్గుమన్నది. హత్యారాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె�
కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్కు బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్కు జమీన్ ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉన్నదని, బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి చంద్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నాళ్లో మనుగడ సాధించే పరిస్థితి లేదని, ప్రస్తుతమున్న ఆ పార్టీ నేతలు త్వరలో గాంధీభవన్ను కూడా అమ్మేస్తారని పీ జనార్దన్రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ వి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి లేదని, మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్�
సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ పాటిల్ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. సోమవారం నారాయణఖేడ్ సీఎం కేసీఆర్ సభలో బీఆర్ఎస్లో చేరాడు. ఆయనతోపాటు బీజేపీ
Minister Harish Rao | ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్న�
Minister Harish Rao Participating in Athmeeya Sammelanam at Narsapur, Narsapur, Athmeeya Sammelanam at Narsapur, Athmeeya Sammelanam, Minister Harish Rao, Harish Rao