ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీకి ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయన�
రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, రైతులపై పగబట్టిన కాంగ్రెస్కు రైతులు పొగబెట్టడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్
గజ్వేల్ ప్రజలు నియత్ గల్లోళ్లు అని, సీఎం కేసీఆర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం గజ్వేల్లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వ�
పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహ�
Harish Rao | తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్�
శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్యాస్ రూ.400లకే పంపిణీ చేస్తామని, ప్రజల మనిషి చింతా ప్రభాకర్ను గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చ�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు, నా
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగార�
తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్ను ఓడిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో చేతులు కలిపాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన�
పాలమూరు జిల్లాలో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటించనున్నారు. అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో గురువారం సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అ�
నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మంత్రి హరీశ్రావు హాజరు కానున్నట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో బీఆర్�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎంతోమంది సీఎం కావాలని కలలు కంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ.. ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ర్టాన్ని కూడా అమ్మకానికి పెడుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించార�