అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుం�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి మార్గాలుగా మారాయి. పచ్చదనం, స్వచ్ఛతలో పల్లెలు, ప�
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్ల జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఆయనకు గులాబీ కండువ�
Minister Harish Rao | కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ఫైర్ అయ్యారు . జిల్లాలోని నారాయణఖేడ
Minister Harish Rao | తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్(CM KCR) ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావ
తొమ్మిదేండ్ల ప్రగతి, ఎన్నికల మ్యానిఫెస్టో, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడం, పార్టీ శ్రేణుల అప్రమత్తం.. ఇలా చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్ద�
అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు సుపరిపాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి, పార్టీకి దూరమైన పలు వురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చేగుంట పట్టణానికి చెందిన తీగల భూంలింగంగౌడ్ ఇటీవల బీఆర్ఎ�
KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు �
రాష్ర్టానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో శుక్రవారం మంత్రి హరీశ్రావు అధ్యక్షతన గజ
కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని మంత్రి
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
అంబర్పేట శంకర్ శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.