ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్ (Congress) పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �
కాంగ్రెస్ పార్టీ దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థి మధు సూదన్ రెడ్డికి ఆరంభ లోనే ఎదురు దెబ్బ తగి లింది. అడాకు ్డ ల మండల కేంద్రంలో ఆది వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ �
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కళ్లల్లో మనమే పొడుచుకున్నట్టేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ బంద్ అయింది.. పంటలు ఎండిపోతున్నాయి.
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ�
తెలంగాణ ద్రోహుల చేతిలో కాంగ్రెస్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోట అని.. ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు.
నర్సాపూర్ పట్టణానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదివారం పర్యటిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన బీఆర్ఎస్�
‘ఈ సారి మళ్లీ కేసీఆర్ రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతిలా అయిపో తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుం టున్నారట. నేడు అమరావతిలో ఏమైంది? మొత్తం బిజినెస్ అవుట్' అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంఛనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూ�
కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే నాటకమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు పుట్టినిల్లులాంటిదని మండిపడ్డారు.
నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన..బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో నిర్వహించిన అలాయ్ బలయ్(Alai Balai) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లా�
కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద