నాగ ర్ క ర్నూల్, అక్టో బర్ 29 (న మస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ లన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కాగా నాగర్ కర్నూల్నియో జ క వ ర్గంతో పాటు పాల మూ రులో బీఆర్ఎస్ బలం పుంజు కో నున్నది. ఉమ్మడి జిల్లాలో సీని యర్ రాజ కీయ నాయ కు డైన నాగం నాగ ర్ కర్నూల్ అసెంబ్లీ నుంచి ఏడు పర్యా యాలు ఎమ్మెల్యేగా ప్రాతి నిద్యం వహిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో బల మైన రాజ కీయ నేతగా పలు కీలక మంత్రిత్వ శాఖ లను నిర్వ హిం చారు. దీంతో నాగంకురాష్ట్రంతో పాటుగా ఉమ్మడి పాల మూ రు లోనూగణ నీ న య మైన ప్రాబల్యం ఉంది.
ఎమ్మెల్సీదామోదర్రెడ్డి పదవి కోసం తన కొడుకు రాజే శ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో ఏఐ సీసీ అధినాయ కుడు రాహూ ల్ గాంధీ, పీసీసీ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి, జానా రెడ్డి తది త రుల దృ ష్టికి విషయంతీసు కె ళ్లినా స్పందన లేక పో వ డంతో ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు తన రాజీ నామా లేఖనుపంపిం చారు. డబ్బు లకు టికెట్లు అమ్ము కో వడంఅంశా లను ఎండ గ ట్టారు. అయినా ఎలాంటి ఫలి తం లేక పో వ డంతో నాగం జనా ర్ద న్ రెడ్డి మంత్రు లు కేటీ ఆర్, హరీశ్రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు, ఎమ్మెల్యే మర్రి జనా ర్ద న్ రెడ్డి ఆధ్వ ర్యం లో సీఎం కేసీఆర్ను కలిశారు. త్వరలో ముహూర్తం ఖరారు చేసుకొని బీఆర్ఎస్లో చేరనున్నారు. నాగం నిర్ణ యంతో నాగ ర్ క ర్నూల్ నియో జ క వ ర్గంలో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు.