ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లా డిండికి నీటిని తరలించే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని మళ్లించడం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు సమ్మతించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నా�
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు.
ఏపీ ప్రభుత్వం 450 టీఎంసీలను తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తున్నదని... ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు.
ప్రాజెక్టుల పనుల్లో అవినీతికి పాల్పడుతున్న మేఘా సంస్థను వెంటనే సీజ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మీ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారు? వాటి నుంచి రైతులకు ఎప్పుడు నీరందిస్తారు? అని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరగా ప్రాజెక్టుల పన
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో చోటుచే సుకున్న అక్రమాలు, అవినీతికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి అన్�
Nagam Janardhan Reddy | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం( Palamuru lift Irrigation project) పనులను వెంటనే ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్రెడ్డిని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నాగం జనార్దన్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామ�
KTR | బీఆర్ఎస్(BRS) పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని(Nagam Janardhan Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆర్(KTR) పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకు�
‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తా�
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును బీఆర్ఎస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా.. ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇ చ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని స్పష్టం చేశారని, వంద రోజుల వరకు వేచి చూస్తామని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని మాజ�