బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్రెడ్డిని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నాగం జనార్దన్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామ�
KTR | బీఆర్ఎస్(BRS) పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని(Nagam Janardhan Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆర్(KTR) పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకు�
‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తా�
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును బీఆర్ఎస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా.. ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇ చ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని స్పష్టం చేశారని, వంద రోజుల వరకు వేచి చూస్తామని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని మాజ�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి శుక్రవారం నామినేష
Nagam Janardhan Reddy | టికెట్ ఇవ్వలేదనో.. ఇంకో కారణం వల్లనో.. బీఆర్ఎస్లో చేరలేదు. కాంగ్రెస్లో పెద్దలకు గౌరవం లేదు. నేను ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏ ఒక్కసారి పైసలకు టికెట్ కొనుక్కోలే. రేవంత్రెడ్డి డ
బీఆర్ఎస్లో చేరుతున్న నేతలంతా కూడా నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అనేక పదవులను అనుభవించిన వారు. గత పాలనలను చూసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను చూసి మం�
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధికి, స్థిరమైన రాజకీయాలకు ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. దీర్ఘకాలంపాటు నచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతం
మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూ మోసం చేసిన కాంగ్రెస్ విధానాలపై భగ్గుమన్న ఆయన మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస�
CM KCR | ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్ల
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చేరికతో పార్టీకి బలం చేకూరిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ అన్నారు. నాగం జనార్ధన్ ర�
CM KCR | మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి సలహాలు, సూచనలు స్వీకరించి ఉమ్మడి పాలమూరు జిల్లాల
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్ప�