సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి శుక్రవారం నామినేష
Nagam Janardhan Reddy | టికెట్ ఇవ్వలేదనో.. ఇంకో కారణం వల్లనో.. బీఆర్ఎస్లో చేరలేదు. కాంగ్రెస్లో పెద్దలకు గౌరవం లేదు. నేను ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏ ఒక్కసారి పైసలకు టికెట్ కొనుక్కోలే. రేవంత్రెడ్డి డ
బీఆర్ఎస్లో చేరుతున్న నేతలంతా కూడా నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అనేక పదవులను అనుభవించిన వారు. గత పాలనలను చూసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను చూసి మం�
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధికి, స్థిరమైన రాజకీయాలకు ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. దీర్ఘకాలంపాటు నచ్చిన నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతం
మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూ మోసం చేసిన కాంగ్రెస్ విధానాలపై భగ్గుమన్న ఆయన మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస�
CM KCR | ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్ల
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చేరికతో పార్టీకి బలం చేకూరిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ అన్నారు. నాగం జనార్ధన్ ర�
CM KCR | మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి సలహాలు, సూచనలు స్వీకరించి ఉమ్మడి పాలమూరు జిల్లాల
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్ప�
BRS | కాలువలు నదుల్లో, నదులు సముద్రం లో కలిసినట్టే తెలంగాణలోని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్లో విలీనం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వారు సైతం గులాబీ కండువా కప్పుకు
కాంగ్రెస్లో డబ్బులున్న వారికి, కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలతో తాను ఆ పార్టీకి రాజీన�
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. ప్రగతి భవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నాగం జనార్ద�
Nagam Janardhan Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని సీరియర్ నేత నాగం జనార్దన్రెడ్డి కలిశారు. నాగం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ�