CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చ�
Telangana | వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులు ఏకమవుతున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైఎస్సార్టీపీ
Harish Rao | రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు శుక్రవారం సంగారెడ్డిలో నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, తె�
Harish Rao | తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. కేసీఆర్ ఒక క్రిమినల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, ఎవడన
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్రావు విమర్శల వర్షం కురిపించారు. సంగారెడ్డిలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజ
పనిచేసి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం చేగుంట మండలంలోని వ�
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా...బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా...మంచే గెలుస్తుందని, చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మల్కాజిగి�
పేదరికంలో మగ్గిన దళితుల జీవన విధానాన్ని దళితబంధు పథకం మార్చేస్తున్నది. అరిగోస పడినచోటే ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటును అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి అందిస్తున్న రూ.పది లక్షలతో య�
ఎవరెన్ని ట్రికులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేట, హవేలీఘనపూర్, మెదక్, మెదక్ పట్టణం, చిన్నశంకర
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ అదే ఖాయమని తేల్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరి ఎల్బీనగర్ టికెట్ ఆశిం�
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్
: గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరే అని, అందుకు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నెల రోజుల�
కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటనను ఆయా పార్టీల నాయకులు ఖండిచాల్సింది పోయి �