CM KCR | సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుల సంక్షేమానికి తీసుకువచ్చిన గొప్ప పథకం దళితబంధు. అయితే, పథకానికి ప్రేరణ ఎవరో వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన ప్ర�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘సిద్దిపేటకు భారీగా తరలివచ్చిన ఆత్మీయ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నా�
రామాయంపేట, అక్టోబర్ 16: సీఎం ప్రత్యేక కార్యదర్శి పెంటపర్తి రాజశేఖర్రెడ్డి మాతృమూర్తి రత్నమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని దవాఖానకు వెళ్లి బాధిత �
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్రావు అన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్వంటి నేతలు ఎమ్మెల్యేకు పోటీ చేయం.. ఎంపీకి పోటీ చేస్తామని తప్పించుకుంటున�
Minister Harish Rao | సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో లక్ష మందితో సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ నిర్�
Minister Harish rao | సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish rao )నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తె�
‘గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ గడ్డ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో మనకు 88 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. మళ్లీ హుస్నాబాద్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించా
హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలుగా ఉండేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాం తానికి గోదావరి నీళ్లు, రెవెన్యూ డివిజన్, డీఎస్పీ ఆఫీసు, మున్సి
Harish Rao | హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజ
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి పాలకులు శంకుస్థాపన చేశారు. ఎస్సారెస్పీ ప్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుం�
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ప్రారంభ వేదికకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే సతీశ్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్ప
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు.. ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ (Bathukamma) పండుగ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పూలపండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.