బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను నియమించింది. జిల్లాలోని సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాను పార్�
KTR | తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివ
BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలను నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జిలతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు వర్చువల్గా
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పర్యటించారు. గడిచిన 45 రోజుల్లో ఎమ్మెల్�
‘జనగామ నియోజకవర్గంలో పల్లా ఎంట్రీతోనే ఆయన విజయం ఖాయమైంది.. ఇక్కడి మట్టి బిడ్డ రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సిరిసిల్ల, సిద్దిపేట తరహా జనగామ అభివృద్ధికి తోడ్పాటునందించండి’ అని రాష్ట్ర వైద్య,
జనగామ మట్టి బిడ్డ పల్లా రాజేశ్వర్రెడ్డి..ఎంట్రీతోనే ఘన విజయం వైపు అడుగులు వేశారని..ఇద్దరం ఒకే హైట్లో ఉన్నాం..సేమ్ ైస్టెల్లో అభివృద్ధి కూడా ఉంటుంది’
Minister Harish Rao | కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయ�
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా
ఎన్నిక ల నగారా మోగగానే బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ 16న జనగామలో జరిగే సభలో పాల్గొన నున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తొలి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించే అవకా శం ఉన్నది. సీ�
Minister Harish Rao | నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతుందని అమిత్షాకు ఏదైనా శాపం ఉందేమోనని రాష్ట్ర మంత్రి టీ హరీశ్రావు ఎద్దేవా చేశారు. అమిత్షా నోరు అబద్ధాల బోరు అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మం
హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడోసారి కూడా హుస్నాబాద్లో జరుగబోయే ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావం పూరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నది. ఈనెల 15న హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన�