ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ఎన్నికల్లో మంత్రి హరీశ్రావును మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేస్తామని సిద్దిపేట రూర ల్ మండలానికి చెందిన ఎరుకల సంఘం ప్�
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లు
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని,
Harish Rao | గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలను సిద్ధిపేట జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మరీశ్రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి- వెళ్ళ�
కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఊసరవెల్లిలా కల్లబొల్లి మాటలు చెబుతూ గద్దెనెక్కాలని చూస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు కావాల
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్త�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయాజోష్ కనిపిస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వరుస పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ�
Minister Harish Rao | గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ను ఇవాళ తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుం�
Gandhi Hospital | సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య �
Minister Harish Rao | రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునల మాదిరిగా మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ దూసుకుపోతున్నారు. పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. శనివారం ఝరాసంగం, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ పథకా�
‘పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పక్కాగా విజయఢంకా మోగిస్తాం. ఇవాళ ఎవరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆరే, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్సే. చెన్నూర్లో తమ్ముడు బా�
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది.