తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వినూత్న పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో జరి
ఎన్నికల షెడ్యూల్ వెలువడినా విపక్ష పార్టీలు అభ్యర్థులను తేల్చుకోలేకపోతుంటే భారత రాష్ట్ర సమితి టాప్ గేర్లో దూసుకుపోతున్నది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా పార్టీ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో తనద
మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్కర్నూల్కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అన
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కదులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల రేసులో మిగితా పార్టీ కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదివరకే ఎమ్మెల్యే అభ
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడు తున్నది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో స్థానిక ఎమ్మ
నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీశ్రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఎంగిలి పూలతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు తీరొక�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, పీస�
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకు నిదర్శనం న్యాల్కల్ మండలంల
చెన్నూర్ ప్రగతికి కేరాఫ్గా నిలుస్తున్నది. ఇప్పటికే వేలాది కోట్లతో అనేక కార్యక్రమాలు చేపట్టగా ఆదర్శంగా నిలుస్తుండగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేట
Telangana Ministers | సమన్వయం.. సమరతత్వం రెండూ కలగలిసిన నేతలు వారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం.. జనంతో మమేకం కావడం ఆ ఇద్దరికి ఉద్యమం నుంచి అబ్బిన విద్య. రాష్ట్రంలో మరేపార్టీకి లేని ఆయుధాలు వాళ్లు. యూత్ ఐకాన్,
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం చెరువు గండి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోక్షం లభించింది. చిన్ననీటి వనరు అయినా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్ ముం�
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్కు మహర్దశ పట్టింది. కోట్లాది రూపాయలతో పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అభివృద్ధి చేయడంతో ప్రజలకు అన్ని మౌలిక వసతులు సమకూరాయి. త
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. విద్యార్థులకు సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నది. ‘మనఊరు-మనబడి’తో పాఠశాలల రూపురేఖలే మారుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టక ముందే సిద్ది�
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నిత్యం ప్రజలకు అంద
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. తొలి విడతతో జనగామ, వరంగల్ తూర్పు, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలు న�