ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) పథకాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్ర
ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావ�
పాలకుర్తి ప్రజల కల నెరవేరింది. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని 50 పడకల దవాఖానగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) జీవో జారీ చేసి�
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు కంఠా తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబ�
ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని ‘రావిర్యాల’ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్�
అస్నాద్, పారుపల్లి ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అస్నాద్, పారుపల్లి మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సువ
Minister Harish Rao | మిట్టపల్లి గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిందని, అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రా�
వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవం సృష్టించిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులు, కూలీల పిల్ల�
ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలి�
పేట జిల్లాలోని కోస్గి, మక్తల్ పట్టణాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి సభ విజయవంతమైంది. ఆయా పట్టణాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించిన కార్�
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పలువురు లబ్ధిదారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అందజేశారు. దళితబంధు చెక్కులను జుట్ల సాగర్, బండారి ఆనంద్, కర్రెం కృష్ణ, జుట్ల మారుతి, జగ్గలి కొండయ్యకు ఎమ్మెల్యేలు చిట్ట�