పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు తెచ్చి పాలమూరు ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించారని, పంపింగ్ అవుతున్నదని, టన్నెళ్లు ఐపోయినయ్.. రిజ�
బీఆర్ఎస్ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో చామకూర గోపాల్ ఏర్పా
పెద్దవైద్యం అనగానే మనకు వెంటనే గుర్తకు వచ్చేది హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో�
ష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బక్కి వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, �
కృష్ణా జలాల్లో నీటి పంపిణీ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ విజయమని, బీఆర్ఎస్ విజయమని, ఉద్యమ విజయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన సభలో మంత�
రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే రామ్మోహన్ జీవితం ధన్యమైంది.ప్రధాని తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి మా పదవులు గెలిస్తే వచ్చాయి.. మీ మంత్రుల్లా నామినేటెడ్ ద్వారా రాలేదు
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
Minister Harish Rao | అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. బుధవారం మక్తల్లో రూ.34 కోట్లతో 150 పడకల దవాఖాన, అగ్నిమాపక కే�
Harish Rao | త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మహిళలకు శుభవార్త వినిపిస్తాం అని ఆయ�
Harish Rao | ఎవరెన్ని జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసినా.. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. గెలిచేది.. హ్యాట్రిక్ సీఎం మన కేసీఆరే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందులో �
Harish Rao | కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి, ఇక్కడి రైతుల పాదాలను కడుగుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస
Siddipet Train | సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రా రంభోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ప్రొటోకాల్ను గాలికి వదిలేశారు.
సిద్దిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. చుక్చుక్ రైలు బండి రానే వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్రావు కష్టంతో రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో జిల్లా ప్రజల ఆనందానికి అవధులు లే
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్య�
కామారెడ్డి, సిద్దిపేట ్ల మెజార్టీల కన్నా ఒక్క ఓటైనా గజ్వేల్లో కేసీఆర్కు ఎక్కువ వచ్చేలా చూడండి. అప్పుడు గజ్వేల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ను ఒప్పించే పూచీ తీసుకుంటా.