Harish Rao | తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు.. కాం�
కోట్లు పెట్టి టికెట్ కొనే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల మధ్యన చిచ్చుపెట్టే బీజేపీ వాళ్లు.. మనకు వద్దని.., నిత్యం ప్రజా సేవ చేసే సబితాఇంద్రారెడ్డిని గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
ప్రధాని మోదీ తొమ్మిందేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
ట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించింది.. మీర్ఖాన్పేట్లో నిర్మాణం జరిగే మెడికల్ కాలేజీని ఏడాది కాలంలో అందుబాటులోకి తెస్తాం..’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చ�
Minister Harish Rao | బీజేపీ లేచేది లేదని.. కాంగ్రెస్ గెలిచేది లేదంటూ మంత్రి హరీశ్రావు సైటైర్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చ
Minister Harish Rao | విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూ�
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వరి, పత్తి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల ఆదాయం వస్�
ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాల
“యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడు భూములు ఉండేవి. అప్పట్లో యాసంగిలో ట్రాన్స్ఫార్మర్ కాలకుండా, మోటారు కాలిపోకుండా ఏ ఒక్క రైతు అయినా పంట పండించాడా? ఇప్పుడేమో కేసీఆర్ కరెంట�
రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు కలిపి మెదక్ జిల్లాలో కొత్తగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రానున్నది. ఆగస్టు నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన శంఖారావ సభలో రామాయంపేట