ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ములుగు, నర్సంపేట, మరిపెడలో పర్యటించారు.
సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నది. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజలు జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే సూర్యాపేటకు, మోత్కూర�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే పేదల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మదనాపురం మండల కేంద్రానికి సంబంధించి అర్హులైన 136 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టించిన డబుల్ బ�
Harish Rao | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరం అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టి�
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నా�
Harish Rao | ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్త
తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, నాణ్యమైన విద్య, వైద్యం, అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సంక్�
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమై గోసపడతామని, బీఆర్ఎస్తో ఇంటింటా సంక్షేమం సాధ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం
‘చేత గోరమాయె బతుకు బారమాయే చేసేదేమీ లేక సంచారం బోతున్న, బతుకుదెరువుకాని అమ్మా మాయమ్మా, బొంబాయి వోతున్న అమ్మ మాయమ్మా’ అంటూ ఒకనాడు తెలంగాణలో ఉపాధి లేక, ఉన్నత చదువులకు అవకాశం లేక, చదువులు మధ్యలోనే ఆపేసి పల్ల
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�
జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా గురువారం శంకుస్థాపన జరుగనుంది. నేడు జరుగనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శా�
Harish Rao | ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది. భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి అని హరీశ్రావు కోరారు.