Minister Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్తో కలసి ఆయన ఈ కార్యక
కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ దిరిగేలా అద్భుతంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సెస్ సూచనలు ఎంతో విలువైనవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సెస్ అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక వంటివని చెప్పారు. శుక్రవారం ఆయన బేగంపేటలోన�
‘సమైక్య రాష్ట్రంలో అధికారం చెలాయించేందుకు పార్టీలు మారాయి తప్ప.. ప్రజల బతుకులు మార్చేందుకు కనీస ప్రయత్నాలు చేయలేదు. గతంలో ఇక్కడ రాజకీయ కక్షలు రాజ్యమేలితే రక్తపాతాలు పారాయి.. నేడు కాళేశ్వరం నీళ్లు పారుతు
టికెట్ వచ్చేదెవరికో.. రానిదెవరికో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది.. బరిలో నిలిపేందుకు అభ్యర్థులే లేని దైన్య స్థితి బీజేపీది.. ఈ తరుణంలో ఆ పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
నకిరేకల్లో అభివృద్ధి కొనసాగాలన్నా, మరిన్ని కార్యక్రమాలు జరగాలన్నా, జరుగుతున్న పనులు వేగంగా పూర్తి కావాలన్నా మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, విద్యుత్
మాట ఇస్తే మడమ తిప్పని తెలంగాణ ప్రభుత్వం.. జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ముఖ్యంగా మారుమూల మండలంగా పేరున్న మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ దాదాపు 10 �
ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు నీరు రైతుల పంటపొలాల్లోకి చేరుకుంటున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, అ
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
నకిరేకల్ పట్టణంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శుక్రవారం ఆయన ఆర్థిక, వైద్�
ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలని, లిస్టులో తప్పులను సరిదిద్దాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు.
Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
Harish Rao | కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర�
ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట�