ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తాండూరు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్త�
రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటలు చెప్తారని, సీఎం కేసీఆర్ చేతల్ల
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
Minister Sathyavathy | ఈ నెల 28 వ తేదీన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
Harish Rao | బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్ప�
దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు తప్పుపట్టారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన శ్రవణ్, సత్�
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ముందుగా, ఈ బదిలీలపై ఉన్న స్టేను వెకేట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
విద్య, క్రీడారంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, విద్య, క్రీడాహబ్లకు గజ్వేల్ నిలయంగా మారిందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని మినీస్టేడియంలో సోమవారం తెలంగాణ మై�
దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల�