Minister Harish Rao | జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ�
Hyderabad | అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా... పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మ
శివుని జటాజూటం నుంచి దూకే గంగా ప్రవాహంలా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు పాలమూరు భూముల వైపు పరుగులు తీసే అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురాణ పురుషుడైన భగీరథుడిని �
Gajwel | గజ్వేల్లో ముస్లింలు మరోసారి సీఎం కేసీఆర్కు జైకొట్టారు. కేసీఆర్ మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనుండటంతో లక్ష ఓట్ల మెజార్టీని కట్టబెడతామని గజ్వేల్ తంజిమ్ ఉల్ మసీద్ కమిటీ తరఫున ముస్�
Siddipet | సిద్దిపేట రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఇకపై గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రై�
ప్రధాని మోదీ తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు వెనుకబాటు, గంజాయి కేసులు, వలసలకు నిలయంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నియోజకవర్గం�
పెద్దశంకరంపేటకు త్వరలో కాళేశ్వర జలాలు అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణ శివారులో నిర్మించిన 96 డబుల్ బెడ్ �
Minister Harish Rao | ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం
Minister Harish Rao | కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్ ఓ జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్�
Minister Harish Rao | పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనల
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�