ముప్పై ఏండ్లుగా తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, ఇప్పుడు ఆ కల నిజమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
Team India : ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో భారత జట్టు (Team India) అద్భుత విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దాంతో, టీమిండియ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా’ అన్న తరహాలో ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు.
ప్రాజెక్టు పూర్తయి కాలువల్లో నీళ్లు పారుతుండగా పాలమూరు ప్రజల కండ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు.
Minister Harish Rao | కాంగ్రెస్ గ్యారెంటీలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఇచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు అంటూ సెటైర్లు వేశారు. కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్ప�
Minister Harish Rao | పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అ�
Minister Harish Rao | భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరో
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ధి జాతర కొనసాగుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరులో వెట్న్న్రు ప్రారంభించిన సందర్భం�
మెదక్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ �