దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ
గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాళ్లల్ల కట్టెబెట్టినట్లు వ్య
మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మెట్ట ప్రాంత వరప్రదాయని అయిన గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమలా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
ల్లాలోని ఖమ్మంరూరల్ మండలంలో ఏటేటా అనేక విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తుండడంతో పిల్లలకు మెరుగైన విద్యతోపాటు నిరుద్యోగులకు ఉపాధి సైతం దొరుకుతున్నది. ప్రస్తుతం ఖమ్మంరూరల్ మండలంలో టీఎస్డబ్ల్యూఆర్ఎ
నియోజకవర్గ కేంద్రమైన వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి కల సాకారమవుతోంది. వైరాకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరాలో ఈ ఆసుపత్రి నిర్మించాలని ఎమ్మెల్యే లా�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంట్లు చేస్తది. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్ పని. తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆ పార్
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ అధినతే కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో స�
మహిళల ఆరోగ్య మే ఇంటికి సౌభాగ్యమని, వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కంగ్టి, కల్హేర్ పీహెచ్సీల్లో మహిళా ఆ�
దేశంలోనే ఎక్కడాలేని సుపరిపాలన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మ డి మెదక్ జిల్లా పం
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీపడుతుంటే.. తిట్ల దండకం చదవటంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
మక్తల్ నియోజకవర్గం అభివృద్ధే అభిమతంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిరంతర శ్రామికుడిగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 150పడకల ఆస్పత్రి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది.
నాడు ఉద్యమంలో ముందున్నం...నేడు అభివృద్ధిలోనూ ముందుం టామని, సిద్దిపేట ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎకడున్నయ్, ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�