చెరుకు సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు రైతులకు అండగా నిలబడింది. వ్యవసాయ బావులు, బోరుల్లో పుష్కలంగా సాగు నీరు ఉండడంతోపాటు కరెంట్ సమస్య లేకపోవడంతో జహీరాబాద్ డివిజన్లో చెరుకు సాగు భారీగా పెరి
Minister Harish Rao | 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వందశాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ నిర్ణయాన్ని హైకోర్టు �
Minister Harish Rao | ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
డాక్టర్ల ఉత్పత్తిలో కూడా రాష్ట్రంమొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూ�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుత విజయాలకు.. కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలకు మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధ్దంలో ధర్మమే గెలుస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్లాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao | ద్దిపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ మహారేణుకా ఎల్లమ్మ దేవి గౌడ కల్యాణ మండపాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్ర�
Minister Harish Rao | తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇ
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) నేతలు మంత్రి హరీశ్రావు దృష్టికి
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తమ్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఎస్సీ కా�
BJP | సిద్దిపేట జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయీమొద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ఫర్జానా బేగం, నాయ�
నిర్మల్ జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వర�
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, నగదు అందజేత.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. గల్లీగల్లీలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం.. పెండింగ్ పనులు పూర్తిచేసే�
ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నియమకపత్రాన్ని నరోత్తంకు అందజేశారు.