Minister Harish Rao | యాదాద్రికి ధీటుగా వల్మిడి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలక�
Minister Harish Rao | కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Telangana | సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో కోటీశ్వరులు ఉండే ఇలాకాలో పేదల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘనత కేసీఆర్దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�
రూపాయి ఖర్చు లేకుండా.. ఎవరికీ లంచం ఇవ్వకుండా రూ.60 లక్షలు విలువ చేసే 2 బీహెచ్కే ఫ్లాట్ని ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Harish Rao | రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూటిగా ప్ర
రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
ఏండ్ల తరబడి నిరాదరణకు గురైన గ్రామీణ లింకురోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఇన్నేండ్లయినా ఇంకా మట్టి రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్న మారుమూల గ్రామాల ప్రజలు ఇక తారురోడ్డుపై ప్రయాణం చేసే తరుణం వచ్చేసింది. సమైక్యప
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కొల్లూర్ పరిధిలో నిర్మించిన ఫ�
తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఫేజ్1, ఫేజ్2ల్లో కలిపి 3500మందికి ఇండ్లను కేటాయించనున్నారు. శనివారం మంత్రి హ
దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.