సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఉమ్మడి జిల్లాపై ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ ఆది నుంచి కంచుకోట. అభివృ�
Telangana | తమ సర్వీస్ను రెగ్యులరైజ్ చేయడం, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచనతో ఇప్పటికే పలుమార్లు
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల (Double Bedroom House) పత్�
ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంజే దవాఖాన వైద్యుడు, చేయూత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు , బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మ
తెలంగాణలో ఏ పార్టీ డిక్లరేషన్లకు స్థానంలేదని, ఎవరెన్ని డిక్లరేషన్లు చేసుకున్నా తెలంగాణకు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ ప్రజలు ఇప్పటికే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొన్నారని ఆర్థిక, వైద్యారోగ్�
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు రక్షాబంధన్ నిర్వహించుకున్నారు. పండుగ కోసం ఆడబిడ్డల ఇం
రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన ఒకేరోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్ దవాఖ
Telangana | గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. కార్యక
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి నలుదిక్కుల నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రక్తబంధానికి రూపం రక్ష. ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఆ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యటి జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారినా తరుగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకొనే పండుగ
రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అతడి ప్రాణాలు కాపాడి తన గొప్ప మనసును చాటుకొన్నాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం �