కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ (Rang
కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరు�
Harish Rao | తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా? రాంగ్ లీడర్ కావాలా? అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్�
సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుంతరావును తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సప్పెండ్ చేయాలని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (టీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడ
CM KCR | ఎన్నికల వేళ మోసగాళ్లు వస్తున్నారని.. జర పదిలంగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. వాళ్ల మాటలు నమ్మితే గోసపడతామని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుధవారం మెదక్లో నిర్వహించిన ప్�
తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వ
మెదక్ ప్రగతి శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు అనూహ్య స్పందన వచ్చింది.
సీఎం కేసీఆర్ది అభివృద్ధి వాదం. ప్రతిపక్షాలది అబద్ధ్దాల నినాదం. అబద్ధ్దాల మీద గెలిచేది నిలిచేది అభివృద్ధే. మంచి పనులే నిలబడతాయి.’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ పర్యటనకు వెళ్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల వద్ద ఆగారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడం దేశం గర్వించదగిన విషయమని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రునిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్స
Harish Rao | చంద్రయాన్-3 విజయవంతంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. చంద్రునిపై విజయవంతంగా చంద్రయాన్-3 దిగినందుకు భారతీయులకు గర్వకారణం అని హరీశ్రావు తన ట్వీట్ల�