Minister Harish Rao | ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్రావు (Minister Harish Rao) విమర్శించారు.
Minister Harish Rao | ఆర్థికమంత్రి హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండోరోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మై
“సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్వన్గా నిలపడమే తన ధ్యేయం. ప్రతి రంగంలో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక�
Chief Whip Bhanu Prasad Rao | మైనంపల్లి హన్మంతరావు స్థాయికి మించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ చీఫ్ విప్ భాను ప్రసాద్రావు తెలిపారు. ప్రజా నాయకుడు, మంత్రి హరీశ్రావుపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన స్థాయేంటో తెలుసుకోవాల�
Minister Harish Rao తాను తొవ్విన గోతిలో తానే పడినట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరిస్థితి తయారైంది. నిజాయితీగా పని చేసే వారిపై బురదజల్లితే అభిమానులు ఎలా రాళ్ల వర్షం కురిపిస్తారో
తెలిసొచ్చింది. వ
Minister Harish Rao | సీఎం కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు మెదక్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. �
Minister Harish rao | వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హనుమంతరావు వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కా
ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ దవాఖానకు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ద్వారా రెండు విభాగాల్లో ప్రశంసాపూర్వక సర్టిఫికెట్లను అంద
దేశంలో రెండుసార్లు రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ రైతు �
పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించా రు. ఓటమి ఎరుగని ధీరులుగా ఖ్యాతి గడించారు. 2004 నుంచి గెలుపు బాటలో పయనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు గెలిచి ఏడోసారి కూడా బరిలో నిలిచారు. వారే మంత్రులు తన్�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్లకే అవకాశం కల్పించిన దమ్మున్న నేత సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముం దుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల్లో వణుకు పుట్టించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వరుసగా పోటీ చేసి ఘన వి�
KTR | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.