ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఏ), రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలను శుక్రవారం ప్రకటించారు.
హైదరాబాద్లో ప్లాట్లు, ఇండ్లు, విల్లాల కోసం వెతుకుతున్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏటా టీన్యూస్ నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పో శని, ఆదివారాల్లో జరగనున్నది.
Minister Harish Rao | మైనారిటీ సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు.
Minister Harish Rao | తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉద్యోగాలు, ఉపాధి, ధనం సృష్టిస్తూ సంపద పెంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్�
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్వీఎం కృష్ణారావు (64) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయ న కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని గోపన్పల్లిలో ఉన్న తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పి�
Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ధరలు పెంచుడేమో బీజేపీ పని.. పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని అని హరీశ్రావు పేర్�
Minister Harish Rao | బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడుగంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు �
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, విద్యా శా ఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం విచ్చేస్తున్నారు. ఉదయం 10 నుం చి ప్రారంభమయ్యే మంత్రుల ప�
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�
Harish Rao | సిద్దిపేటకు ఐటీ టవర్ రావాలన్నది నా కల.. ఇవాళ ఆ కల నిజంగా కళ్లకు కనబడుతున్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి మరింత
సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు.
ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుంది అన్న నానుడి 40 ఏండ్లు దేశంలో నడిచింది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.