సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, భాష లేకుండానే చిత్రం (ఫొటో) విషయాన్ని చేరవేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ క�
మాతాశిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minsiter Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషితో మాతాశి�
‘ఎంతో మంది హామీలు ఇచ్చారు గానీ, ఎవరూ నెరవేర్చలేదు. ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరాగాంధీ మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మాట తప్పినా.. మెదక్ జిల్లా ప్రజల కలలను సీఎం కే�
మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్డీ) ద్వారా భర్తీ చేయనున్న హెల్త్ అసిస్టెంట్ల పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.
రాష్ట్రంలో కాంగ్రెస్కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చురకలంటించారు. కాంగ్రెస్, బీజేపీలది మేకపోతు గాంభీర్యమని ఎద్దేవా చేశారు.
Medak | మెదక్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చంద్రకళ రవి యాదవ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య
Minister Harish Rao | త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించార�
వాహనదారులకు అలర్ట్ (Traffic alert). హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మం
అసలే మారుమూల జిల్లా. మైదాన ప్రాంతం నుంచి విసిరేసినట్లుండే గిరిజన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా అత్యంత నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. వారి ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక �
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న (గాంధీ) మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం గత నెలలోనే జరగాల్సి ఉండగా, నిరవధికం�
కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు.
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జహీరాబ�
కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.