ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని కృషి, ఆర్థిక మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో త్వరలోనే సిద్దిపేటకు చుక్చుక్ రైలు రానున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కేం�
Minister Harish Rao | కాంగ్రెక్కు గతమే తప్పా భవిష్యత్తు లేదు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైంది అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో చూశామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నా�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన ఉంది. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉండేది. దీంతో రోగులు ప్రైవేట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథ
Harish Rao | పాలమూరు వర ప్రదాయిని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దశాబ్దాలుగా అన�
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్
ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట జిల్లా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తెలంగాణ సాంఘ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర
కులవృత్తులను కాపాడుకునేందుకే బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయా న్ని, బ్యాంకుల షూరిటీ, గ్యారంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఆందిస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి త
అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లో
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�
Minister Harish Rao | ఒకప్పుడు చుక్క నీరు లేని సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నం. నాలుగేళ్లుగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నాం. మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్�
Minister Harish rao | కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేర