రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వ ర్, మల్లారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన 108, 102 వాహనాలను ఆయన చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఊపి ప్ర�
తెలంగాణ ప్రజలు శాపంలాంటి కాంగ్రెస్ను, పాపం లాంటి బీజేపీని కావాలనుకోవడం లేదని, దీపం లాంటి బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. జ�
Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లకు 100 పడకల దవాఖానను మంజూరు చేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం తెలిపారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు వైద్య పరికరాల కోసం రూ.17.50కోట్ల ని
It is health that is real wealth and not pieces of gold and silver అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాం. గాంధీ కన్న కలలను స్వరాష్ట్రంలో �
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
MLA Venkateshwar Reddy | వెనుకబడిన పాలమూరు జిల్లాలను సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడిగిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల కొరిక ఆయిన 100 పడక�
నులిపురుగులను నివారిద్దామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవానికి ఎంపీపీ కూర �