Minister Harish Rao | మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. కుమ్రంభీమ్ పిలుపునిచ్చిన జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అ�
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివారులోని నర్సాపూర్, కేసీఆర్ నగర్ కాలనీ సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణమవుతుంది. ఇక్కడ ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట-హనుమకొండ రహదారి రంగ
సాధారణంగా విద్యాసంస్థలు పాఠా లు మాత్రమే చెప్తాయి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తి భిన్నం. వైద్యవిద్యతో విద్యార్థుల జీవితానికి ఓ ఆధారాన్ని ఇవ్వడంతోపాటు, సమా�
ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140�
Telangana | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ స�
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న
రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్ట�
ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హాఫ్ మారథాన్ నిర్వహిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట ఏ రంగంలోనైనా ఆదర్శంగా ఉండాలన్నదే తన తపన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జ
రంగనాయకసాగర్ కట్టపై నిర్వహించిన ప్లాస్టిక్ రహిత హాప్ మారథాన్లో ఉమ, రమావత్ రమేశ్ చంద్ర విజేతలుగా నిలిచారు. 21 కిలోమీటర్ల మహిళల విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ అగ్రస్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి �
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పా�
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.