Minister Harish Rao | మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. కుమ్రంభీమ్ పిలుపునిచ్చిన జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు నింపారని కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
విధ్వంసపు దారుల నుంచి
వికసిత తోవలు,మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు,మావ నాటే మావ రాజ్..
మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు.జల్..జంగల్.. జమీన్ కొమురం భీము నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ గారు.
నేడు ప్రపంచ ఆదివాసీ… pic.twitter.com/vE4ztTzjer
— Harish Rao Thanneeru (@BRSHarish) August 9, 2023