ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండలంలోని మన్ననూర్ గిరిజన భవనంలో ఐటీడీఏ పీవో రోహిత్గోపిడి ఆధ్వర్యంలో ఆదివాసి ది�
గిరిజన చట్టాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్లోని కుమ్రంభీ�
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హ�
కొండకోనలను ఆవాసంగా చేసుకొని ప్రకృతి మధ్య స్వేచ్ఛగా జీవనం గడుపుతున్న ఆదివాసీల జీవనశైలి స్వరాష్ట్రంలో క్రమంగా మారుతున్నది. అనాదిగా అడవితల్లినే నమ్ముకొని ప్రకృతిలో లభించే అటవీ సంపాదనపై ఆధారపడి జీవిస్తు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అడవిబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధ�
ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడేలు, తండాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే అడవిబిడ్డలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆదివాసీ జెండాలు ఆవి�
అనాదిగా వస్తున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గిరిజన భవన్లో నిర్వహించిన కార్యక్రమానిక
World Adivasi Day | ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఎస్పీ కె.సురేశ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలో �
World Adivasi Day | ఆదివాసీల హక్కులు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ, స్వయం పాలనకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర
Minister Harish Rao | మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. కుమ్రంభీమ్ పిలుపునిచ్చిన జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అ�
పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగంగా సాగుతున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నివర�