ఒక వ్యక్తి మరణించినా.. ఈ ప్రపంచంలో మరికొంత కాలం జీవించి ఉండే అవకాశం అవయవ దానం వల్ల మాత్రమే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత ఎన్నికల వాగ్దానం మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్�
డాక్టర్ సీవీ నరసింహారెడ్డి ఫౌండేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) సంయుక్తంగా ఏటా అందజేసే ‘బెస్ట్ పీఆర్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్-2023’ జాతీయ అవార్డుకు పబ్లిక్ రిలేషన్స్ అధికారి �
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం ముగిసింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
Minister Harish Rao | ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. 13వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యం�
Telangana | అవయదానంలో దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. 2022 సంవత్సరంలో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్యాటగిరీలో అవయవ మార్పిడి శస్త్ర చికిత�
Minister Harish Rao | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని సదాశివపేట నుంచి కాంగ్రెస్, బీజే�
Pink Eye | కండ్లకలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదం ఏమీ లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. కండ్లు �
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క�
Minister Harish Rao | గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
దేశంలోని అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్య ఉన్నదని, అది ఒక సవాలుగా మారిందని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మల్టిలెవల్ పార్కింగ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మంగ�
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు క
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.