భారీ వర్షాలను లెకచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై చే స్తున్న సేవలు అమూల్యమని కొనియాడుతూ శు�
Harish Rao | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలుపుతూ ట్వీట్
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మ
సంగారెడ్డి జిల్లాలో గురువారం మోస్తరు నుంచి జోరుగా వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీశ�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పుత్రశోకం కలిగింది. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి (35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్య�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ
జిల్లాలో భారీవానలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందొద్దని, అండగా ఉండి ఆద
Heavy Rains | వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా సన్నద్ధమైంది. మంత్రి హరీశ్రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని విభాగాల అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�
Review On Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్
సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో కూడిన యంత్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం సంగార