నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి సరైన చికిత్సను అందించేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
Minister Harish Rao | ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరా�
శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను బంధించిన నిజామాబాద్లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపా�
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే మహిళల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్యం అందించి
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు
Arogya Mahila | హైదరాబాద్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గ�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్త
Minister Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు (Minister Harish Rao) అన్నారు.
Minister Harish Rao | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశా�
Telangana వైద్యారోగ్యశాఖలో భారీ ఎత్తున కా రుణ్య నియామకాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కారుణ్య నియామకా ల కోసం ఏకంగా 1,266 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్�