ప్రభుత్వ పారదర్శక విధానాలతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్�
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తడిసి ముద్దయింది. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Minister Harish Rao | బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు అందజేస్తున్న తరహాలోనే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లిం�
రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు వారిని అభినందించి, సత్కర
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర
Minister Harish Rao | తెలంగాణలో వరుసగా రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రతమత్తమైంది. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతా�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించార�
Rains | రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, �
వసతులు సమకూర్చడం కంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో ఈ అభ్యాస అకాడమీ ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠ�
కుల సంఘ భవనాలు ఆత్మీగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలంలోని ఒబులాపూర్ ఓపెన్ జిమ్, మల్ల�
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని (డీ వార్మింగ్ డే) గురువారం భారీ ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న వారికి ప్రత్యేకంగా 400 మిల్లీగ్రాములు ఉ
Minister Harish Rao | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి రైతు ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి చే
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞ