Harish Rao | సిద్దిపేట : కాలం కాకపోయినా.. రెండు పంటలు పండే నీళ్లు మన దగ్గర ఉన్నాయని రైతులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు భరోసానిచ్చారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం త�
ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రథమ లక్ష్యం. నేను మొదటిసారి సిద్దిపేటలో అదనపు కలెక్టర్గా పనిచేశా. ఆ అనుభవం ఎంతో నేర్పింది.
Aarogyasri Digital Card | ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను �
మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ముఖం కాంగ్రెస్దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీ�
వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబుకు నిజమైన వారసుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చేది ఉచిత కరెంటు కాదు.. ఉత్త కరెంటే’ అని శాసనమండలి, �
Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మారారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్
Minister Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగ�
మీ ప్రేమ.. ఆదరాభిమానాలు ఉన్నంత కాలం సేవ చేస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం లైట్ మోటారు వెహికల్ అసోసియేషన్, భట్రాజ్ సంఘం
మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకా�
ప్రజాసంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రామాయంపేట బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మా�
సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో జిల్లా దవాఖాన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట సర్వాపురం శివారు దామెర
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్లు, తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్న�
24 గంటల ఉచిత విద్యుత్తుపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి రెఫరెండానికి సిద్ధమా? అని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాళ్లకు, పార్టీలకు