రూ.25 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరాదికి తరలించి, కేవలం రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీని తెలంగాణకు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ని
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను ప్రధాన మంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారని, మహారాష్ర్టలో మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జహీరాబా�
‘సర్కారు ఆస్పత్రికే వెళతా.. అక్కడే పరీక్షలు.. ప్రసవం చేయించుకుంటా.. అంటూ మక్కువ చూపుతూ పోటీ పడుతున్నారు గర్భిణులు. ఇందుకు కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేత�
Minister Harish Rao | ఏ పార్టీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ దే హ్యాట్రిక్ అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్ సోమవారం బీఆర్ఎస్�
Harish Rao | సంగారెడ్డి : తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌ
రెవెన్యూ డివిజన్గా ఉన్న కల్లూరు ప్రజావసరాలకు అనుగుణంగా రోజురోజుకూ ప్రగతిపథం లో ముందుకు దూసుకుపోతున్నది. కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధితో కల్లూరు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.
రైతులు మొఖాన్ని మొగులుకుపెట్టి చూసే రోజులు పోయాయి.. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో రైతులు పంటలు పండించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ప్రతి రైతులో కనిప�
జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు, దేశంలో ఒకేఒక్క సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నర�
దేశవ్యాప్తంగా పోడుభూముల పట్టాల పంపిణీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణం సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్, మెదక్ �
Minister Harish Rao | బీజేపీ సర్కారు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడుతున్నదని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి జరుగకపోతే వివిధ శాఖలకు ఎందుకు అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బంద